కిరాతకం.. 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న తాలిబన్లు..
- November 15, 2018
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి కిరాతకానికి పాల్పడ్డారు. ఫరా ప్రావిన్స్లోని పోలీస్ పోస్టుపై దాడి చేసి 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. ఖాకి సఫేద్ జిల్లాలోని పోలీస్ పోస్టులోకి కొందరు ఉగ్రవాదులు చొరబడి భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
వారిని అడ్డుకునేందుకు రకణసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 35 మంది భద్రతాసిబ్బంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో 17 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







