భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చు.. 71 మంది దుర్మరణం..
- November 17, 2018అమెరికా:అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన దావానలం అడవులతో పాటు జనావాసాలను భస్మీపటలం చేస్తోంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీగా సంభవిస్తోంది. భీకరంగా దహించివేస్తున్న కార్చిచ్చులో మృతి చెందినవారి సంఖ్య 71కు పెరిగింది. మరో వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు.
మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య రోజు రోజుకో పెరుగుతోందని, పరిస్థితి దారుణంగా ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కార్చిచ్చును చల్లార్చడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముందన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!