ఇండియన్ సోషల్ రిఫార్మర్కి బహ్రెయిన్లో ఘన నివాళి
- November 20, 2018అలిగర్ ముస్లిం యూనివర్సిటీ అల్యూమినీ అసోసియేషన్ బహ్రెయిన్ (ఎఎమ్యుఎఎబి), తమ ఫౌండర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 201వ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 275 మంది హాజరయ్యారు. ఎఎంయు అల్యుమినీ - బహ్రెయిన్లో ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద గ్యాదరింగ్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పాటించిన విలువలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. షురా మెంబర్ డాక్టర్ ఫాతెమా అబ్దుల్జబ్బార్ అలకూహెజి, అనుభవవ్ సిన్హా తదిత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఎమ్యుఎఎబి జనరల్ సెక్రెటరీ డాక్టర్ షరిక్ అహ్మద్ మాట్లాడుతూ, గ్రేట్ స్కాలర్, విజనరీ, సోషల్ రిఫార్మర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని స్మరించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







