అల్ ఖరయాట్ ఇంటర్ నుండి అల్ షమల్ ' రాంప్ డి' మార్గం తాత్కాలికంగా మూసివేత
- December 23, 2015
అల్ ఖరయాట్ ఇంటర్ నుండి అల్ షమల్ ( దోహబౌండ్ ) ' రాంప్ డి ' మార్గం తాత్కాలికంగా, మూసివేస్తున్నట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మళ్లింపు డిసెంబర్ 23 వ తేదీ ( బుధవారం ) నుండి ప్రారంభమై, 2016 నాల్గోవ త్రైమాసికం వరుకు ఉంటుందని తెలిపారు.. ఉత్తర మార్గంలో ప్రతిపాదిత రోడ్లు , వంతెన తదితర నిర్మాణాలు చేయనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ మార్గంలో పలు రహదారి చిహ్నాలను సైతం ఏర్పాటు చేయడమే కాక భద్రత సంకేతాలను, వేగ పరిమితుల సూచికలు ఏర్పాటు చేసినట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ వివరించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







