ఇండియన్ నర్స్ల ఫైల్ ప్రాసిక్యూషన్కి అప్పగింత
- December 04, 2018
కువైట్ సిటీ: వందలాది మంది ఇండియన్ నర్స్ల నియామకాలకు సంబంధించి అనుమానాలు తలెత్తిన దరిమిలా, ఆ అంశంపై తగు చర్యలు చేపడతామని గతంలో ప్రకటించిన మినిస్ట్రీ, ఆ దిశగా ముందడుగు వేసింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బసెల్ అల్ సబా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనుమానాస్పద అంశాల కారణంగా పబ్లిక్ ఫండ్స్కి నష్టం జరిగిందని భావించిన మినిస్ట్రీ, 2016లో పెద్ద సంఖ్యలో నర్స్ల నియామకం జరిగిన దరిమిలా, దీనిపై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ని కోరడం జరిగింది. సివిల్ సర్వీసెస్ కమిషన్ అప్రూవల్ లేకుండా వారికి గవర్నమెంట్ హౌసింగ్ అందజేసినట్లు, ఈ క్రమంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం







