జూలై 4 నుండి తానా మహాసభలు
- December 06, 2018ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు జూలై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ నగరంలో జరగబోతున్నాయి. ఈసందర్భంగా తానా నవలల పోటి నిర్వహిస్తున్నది. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యక్రమ నిర్వాహకుల జంపాల చౌదరి, ప్రచురణల కమిటి అధ్యక్షుడ చంద్ర కన్నెగంటి ఒక ప్రకటన విడుదల చేశారు. తానా నవలల పోటిలకు రచనలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రచనలు పంపించేందుకు చివరి తేది 2019, మార్చి 30 వరకు పంపించాలని కోరారు. ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. రచనలను అక్షర క్రియేటర్స్, ఎజి2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదరాబాద్500029 కు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 98493 10560, 04023244088 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్