జూలై 4 నుండి తానా మహాసభలు
- December 06, 2018
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు జూలై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ నగరంలో జరగబోతున్నాయి. ఈసందర్భంగా తానా నవలల పోటి నిర్వహిస్తున్నది. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యక్రమ నిర్వాహకుల జంపాల చౌదరి, ప్రచురణల కమిటి అధ్యక్షుడ చంద్ర కన్నెగంటి ఒక ప్రకటన విడుదల చేశారు. తానా నవలల పోటిలకు రచనలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రచనలు పంపించేందుకు చివరి తేది 2019, మార్చి 30 వరకు పంపించాలని కోరారు. ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. రచనలను అక్షర క్రియేటర్స్, ఎజి2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదరాబాద్500029 కు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 98493 10560, 04023244088 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









