జూలై 4 నుండి తానా మహాసభలు
- December 06, 2018
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు జూలై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ నగరంలో జరగబోతున్నాయి. ఈసందర్భంగా తానా నవలల పోటి నిర్వహిస్తున్నది. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యక్రమ నిర్వాహకుల జంపాల చౌదరి, ప్రచురణల కమిటి అధ్యక్షుడ చంద్ర కన్నెగంటి ఒక ప్రకటన విడుదల చేశారు. తానా నవలల పోటిలకు రచనలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రచనలు పంపించేందుకు చివరి తేది 2019, మార్చి 30 వరకు పంపించాలని కోరారు. ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. రచనలను అక్షర క్రియేటర్స్, ఎజి2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదరాబాద్500029 కు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు 98493 10560, 04023244088 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









