బావా కంగ్రాట్స్… నీకు పక్కా లక్ష మెజారిటీ..
- December 07, 2018
హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళుతున్నారు కేటీఆర్. అటు నుంచి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలోని పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గ్రామాలు తిరిగి వస్తున్నారు. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు బావా బావమరుదులు ఇద్దరూ. గుర్రాల గొంది గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కేటీఆర్, హరీష్ రావు కలుసుకున్నారు.
కారు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయంగా కౌగలించుకున్నారు. ఈ సందర్భంలో బావా కంగ్రాట్స్… లక్ష మెజార్టీ ఖాయం…అని కేటీఆర్ హరీష్ రావుతో అంటూ.. నీ దాంట్లో సగం అన్నా తెచ్చుకుంట… సిరిసిల్ల పోతున్న అని ప్రేమగా మాట్లాడుకున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పోలింగ్ జరుగుతుంది అని వారు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







