గ్యాంగ్ ఫైట్: మద్యం సేవించిన వ్యక్తిపైకి దూసుకెళ్ళిన కారు
- December 11, 2018
షార్జాలో ఓ వ్యక్తి హత్య కేసులో 11 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అల్ సజా ప్రాంతంలో కొందరు వ్యక్తుల మధ్య గలాటా చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెండు గ్రూపులుగా విడిపోయి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. కార్లను డ్రిఫ్ట్ చేయడం, రాళ్ళతో కొట్టుకోవడం చేశారు నిందితులు. వీరిలో ఒకరిపైనుంచి వాహనం దూసుకెళ్ళింది. తీవ్రగాయాలపాలైన అతన్ని అల్ కాసిమి ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో మృతుడు మద్యం సేవించినట్లు తేలింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుల్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







