గ్యాంగ్ ఫైట్: మద్యం సేవించిన వ్యక్తిపైకి దూసుకెళ్ళిన కారు
- December 11, 2018
షార్జాలో ఓ వ్యక్తి హత్య కేసులో 11 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అల్ సజా ప్రాంతంలో కొందరు వ్యక్తుల మధ్య గలాటా చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెండు గ్రూపులుగా విడిపోయి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. కార్లను డ్రిఫ్ట్ చేయడం, రాళ్ళతో కొట్టుకోవడం చేశారు నిందితులు. వీరిలో ఒకరిపైనుంచి వాహనం దూసుకెళ్ళింది. తీవ్రగాయాలపాలైన అతన్ని అల్ కాసిమి ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో మృతుడు మద్యం సేవించినట్లు తేలింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుల్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







