యూఏఈలో గ్రాసరీస్పై 50 శాతం డిస్కౌంట్
- December 14, 2018
యూనియన్ కూప్, 47వ నేషనల్ డే సెలబ్రేషన్స్ని భారీ ఆఫర్స్తో ప్రకటించింది. నేషన్ వైడ్గా 14 బ్రాంచీలలో 25,000కు పైగా ప్రోడక్ట్స్పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. వినియోగదారులకు 50 నుంచి 60 శాతం డిస్కౌంట్స్ని అందిస్తున్నట్లు యూనియన్ కూప్ సిఇఓ ఖాలిద్ అల్ ఫలాసి చెప్పారు. డిసెంబర్ 13 నుంచి 17 వరకు యూనియన్ కూప్ ఈ ఆఫర్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, బచ్చరీ, రోస్టరీ, స్పైస్ కౌంటర్పై అందిస్తోంది. వేలాది దిర్హామ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని బహుమతులు కూడా అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు యూనియన్ కూప్ బ్రాంచీలను వినియోగదారులు సంప్రదించవచ్చు. ఉమ్ సకీమ్, అల్ సఫా, అల్ తవార్ బ్రాంచీలు 24 గంటలూ తెరిచే వుంటాయి. మొత్తం 47 రోజుల ప్రమోషన్లో 100 మిలియన్ పైగా ఐటమ్స్ విక్రయించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు అల్ ఫలాసీ చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







