హైదరాబాద్:తల్లీ కొడుకుల ప్రాణం తీసిన పొగ
- December 19, 2018
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో దారుణం జరిగింది. ఇంట్లో పొగ చూరడంతో తల్లీ కుమారుడు మృతిచెందారు. చలి తీవ్రతకు తట్టుకోలేక బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకోవడంతో.. ఇల్లంతా పొగ చుట్టేసింది. దాంతో ఊపిరాడక తల్లీ బుచ్చివేణి 37 , కుమారుడు పద్మరాజు 20 మృతిచెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







