సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రీ షెడ్యూల్డ్
- December 25, 2018మస్కట్:డిసెంబర్ 28న జరగాల్సిన సెaలబ్రిటీ క్రికెట్ లీగ్, జనవరి 25కి రీ షెడ్యూల్ అయ్యింది. ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే మస్కట్ ఫెస్టివల్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ భాగమైంది. సీసీఎల్ ఈవెంట్ని మస్కట్ ఫెస్టివల్ ఈవెంట్గా ఎంచుకున్నందుకుగాను మస్కట్ మునిసిపాలిటీకీ, మస్కట్ ఫెస్టివల్ కమిటీకి థ్యాంక్స్ చెప్పారు సిసిఎల్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మెహబూబ్ హస్సన్. బాలీవుడ్ సెలబ్రిటీ టీమ్ అలాగే ఒమన్ సెలబ్రిటీ టీమ్ మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. సుల్తాన్ కబూస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొహైల్ ఖాన్, సోనూ సూద్, శ్రేయాష్ తల్పాడే, సకిబ్ సలీమ్ తదితరులు ఇండియన్ టీమ్లో వుంటారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం