సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రీ షెడ్యూల్డ్
- December 25, 2018
మస్కట్:డిసెంబర్ 28న జరగాల్సిన సెaలబ్రిటీ క్రికెట్ లీగ్, జనవరి 25కి రీ షెడ్యూల్ అయ్యింది. ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే మస్కట్ ఫెస్టివల్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ భాగమైంది. సీసీఎల్ ఈవెంట్ని మస్కట్ ఫెస్టివల్ ఈవెంట్గా ఎంచుకున్నందుకుగాను మస్కట్ మునిసిపాలిటీకీ, మస్కట్ ఫెస్టివల్ కమిటీకి థ్యాంక్స్ చెప్పారు సిసిఎల్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మెహబూబ్ హస్సన్. బాలీవుడ్ సెలబ్రిటీ టీమ్ అలాగే ఒమన్ సెలబ్రిటీ టీమ్ మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. సుల్తాన్ కబూస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొహైల్ ఖాన్, సోనూ సూద్, శ్రేయాష్ తల్పాడే, సకిబ్ సలీమ్ తదితరులు ఇండియన్ టీమ్లో వుంటారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!







