సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రీ షెడ్యూల్డ్
- December 25, 2018
మస్కట్:డిసెంబర్ 28న జరగాల్సిన సెaలబ్రిటీ క్రికెట్ లీగ్, జనవరి 25కి రీ షెడ్యూల్ అయ్యింది. ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే మస్కట్ ఫెస్టివల్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ భాగమైంది. సీసీఎల్ ఈవెంట్ని మస్కట్ ఫెస్టివల్ ఈవెంట్గా ఎంచుకున్నందుకుగాను మస్కట్ మునిసిపాలిటీకీ, మస్కట్ ఫెస్టివల్ కమిటీకి థ్యాంక్స్ చెప్పారు సిసిఎల్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మెహబూబ్ హస్సన్. బాలీవుడ్ సెలబ్రిటీ టీమ్ అలాగే ఒమన్ సెలబ్రిటీ టీమ్ మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. సుల్తాన్ కబూస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సొహైల్ ఖాన్, సోనూ సూద్, శ్రేయాష్ తల్పాడే, సకిబ్ సలీమ్ తదితరులు ఇండియన్ టీమ్లో వుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







