సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి
- December 25, 2018
హైదరాబాద్:ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ హైదరాబాద్ లెగ్ ఇవాళ ప్రారంభం కాబోతోంది. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు గచ్చిబౌలీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న అన్ని జట్ల క్రీడాకారులు ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్లో హైదరాబాద్ హంటర్స్ , చెన్నై స్మాషర్స్ తలపడనున్నాయి. తొలిసారిగా హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడుతోన్న సింధు టోర్నీ ఆరంభ పోరులో స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్పై గెలిచి శుభారంభం చేసింది. సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు







