రానా, ఆర్య కలిసి ఒకే తెరపైకి
- December 24, 2015
భల్లాలదేవ అలియాస్ రానా, తమిళ నటుడు ఆర్య.. ఇద్దరూ ఆరడుగుల ఆజానుబాహులే. వీరికి మరో సారూప్యత కూడా ఉంది. పాత్ర నచ్చితే చాలు అది విలనీ అయినా రెడీ వెనక్కితగ్గరు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే తెరపైకి రాబోతున్నారు. తమిళ సినిమాలైన 'మౌనం పెసియాదే', 'పరుత్తివీరన్' (తెలుగులో మల్లిగాడు) చిత్రాల దర్శకుడు అమీర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఆర్య, రానాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆర్య నటించిన 'సైజ్జీరో' సినిమాలో రానా అతిథి పాత్రలో కనపడగా తమిళంలో వీరిద్దరూ బెంగళూర్ డేస్ రీమేక్లో నటిస్తున్నారు. ఇప్పటికే రానా చేతిలో పలు సినిమాలున్నా కథ నచ్చడంతో 'బాహుబలి2' కంటే ముందే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడట రానా
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









