ఆఫ్ఘనిస్థాన్ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన భారత ప్రధాని

- December 25, 2015 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన భారత ప్రధాని

ఆఫ్ఘనిస్థాన్ నూతన పార్లమెంటు భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన ఈ భవనానికి పదేళ్ల కిందట అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com