బ్లాగర్కి జైలు శిక్ష
- January 16, 2019కువైట్ సిటీ: స్టేట్ సెక్యూరిటీ చట్టాన్ని అలాగే సైబర్ క్రైమ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను సక్ర్ అల్ హషాష్ అనే బ్లాగర్కి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా అమిరికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేస్తున్నట్లు నిందితుడిపై గతంలో అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో నిందితుడికి 80 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. అయితే అల్ హషాష్ ప్రస్తుతం కువైట్ వెలుపల వున్నారు. ఇదిలా వుంటే, మరో కేసులో ఓ పౌరుడికి అన్లైసెన్స్డ్ వెపన్ కేసు నుంచి ఉపశమనం లభించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్