తెలంగాణ జాగృతి అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

- January 19, 2019 , by Maagulf
తెలంగాణ జాగృతి అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్ లో తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు నేడు, రేపు కొనసాగనుంది. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణల బావనతో సదస్సు నిర్వహణ. నేటి ప్రారంభ సమావేశానికి అన్నా హజారే, సార్క్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్జున్ బహదూర్ థాపా ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు. సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. నేడు సదస్సులో యువత అభివృద్ధిపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్టి చేపట్టారు. ప్యానలిస్టులుగా అసోం ఎంపీ గౌరవ్ గగోయ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, నిజామాబాద్ ఎంపీ కవిత వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com