సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి శివైక్యం..సంతాపం తెలిపిన కర్నాటక ప్రభుత్వం
- January 21, 2019
కర్నాటక: సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి మృతి పట్ల సిఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శివకుమార్ (సోమవారం) కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. శివకుమార్ స్వామి మృతికి సంతాపంగా కర్నాటక ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రేపు (మంగళవారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. రేపు సాయంత్రం శివకుమార్ స్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







