సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి శివైక్యం..సంతాపం తెలిపిన కర్నాటక ప్రభుత్వం
- January 21, 2019
కర్నాటక: సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి మృతి పట్ల సిఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శివకుమార్ (సోమవారం) కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. శివకుమార్ స్వామి మృతికి సంతాపంగా కర్నాటక ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రేపు (మంగళవారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. రేపు సాయంత్రం శివకుమార్ స్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!