గోల్డ్తో పారిపోయిన ఇండియన్ హౌస్ మెయిడ్
- January 23, 2019
కువైట్ సిటీ: స్పాన్సరర్ హౌస్ నుంచి బంగారు నగల్ని దోచుకెళ్ళిపోయిన హౌస్ మెయిడ్ కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్పాన్సరర్ నుంచి హౌస్ మెయిడ్పై కేసు నమోదయ్యిందని అధికారులు వివరించారు. క్యాపిటల్ గవర్నరేట్లో కువైటీ మహిళ ఒకరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని అంటున్నారు అధికారులు. హౌస్ మెయిడ్ విలువైన గోల్డ్ బ్రాస్లెట్తో పరార్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు స్పాన్సరర్ అయిన కువైటీ మహిళ.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







