గోల్డ్తో పారిపోయిన ఇండియన్ హౌస్ మెయిడ్
- January 23, 2019
కువైట్ సిటీ: స్పాన్సరర్ హౌస్ నుంచి బంగారు నగల్ని దోచుకెళ్ళిపోయిన హౌస్ మెయిడ్ కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్పాన్సరర్ నుంచి హౌస్ మెయిడ్పై కేసు నమోదయ్యిందని అధికారులు వివరించారు. క్యాపిటల్ గవర్నరేట్లో కువైటీ మహిళ ఒకరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని అంటున్నారు అధికారులు. హౌస్ మెయిడ్ విలువైన గోల్డ్ బ్రాస్లెట్తో పరార్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు స్పాన్సరర్ అయిన కువైటీ మహిళ.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







