సచివాలయం విజయవాడకు తరలిస్తామని...
- December 26, 2015
జూన్ లోపు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం మొత్తాన్ని విజయవాడకు తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సచివాలయానికి కావలసిన 6లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో 12 లక్షల 42 వేల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలలలోపు అందరికీ రేషన్ కార్డులు అందచేస్తామని, రేషన్ షాపు డీలర్లు ఎక్కడైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రానున్న 90 రోజులలో రోజుకు 5 కిలోమీటర్లు చొప్పున రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తే కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







