బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్
- January 24, 2019
వచ్చే ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పియూష్గోయల్ ప్రవేశపెడతారు. కొద్దిసేపటి క్రితం పియూష్ గోయల్కు ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ శాఖలను తాత్కాలికంగా అప్పగించారు. ప్రధాని మోడీ సూచన మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి విధుల్లో చేరే వరకు ఎలాంటి శాఖలు లేని మంత్రిగా అరుణ్ జైట్లీ కేబినెట్లో కొనసాగుతారు. కేన్సర్తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఫిబ్రవరి 1న పియూష్ గోయాల్ ఇంటరిమ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. గత ఏడాది కూడా పూర్తి బడ్జెట్ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. అపుడు కూడా అరుణ్ జైట్లీ కిడ్నీ చికిత్స కోసం సెలవులో ఉన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







