ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ విజేతగా సైనా
- January 27, 2019
ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీని తెలుగు తేజం సైనా నెహ్వాల్ గెలుచుకుంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన సైనా ఫైనల్స్లో కరోలినా మారిన్తో తలపడింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో మారిన్ 10-4తో ముందంజలో ఉన్నప్పటికీ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ను సైనా గెలుచుకుంది. ఇండోనేషియా మాస్టర్స్ చేజిక్కించుకోవడం సైనాకిదే తొలిసారి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..