ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ విజేతగా సైనా
- January 27, 2019
ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీని తెలుగు తేజం సైనా నెహ్వాల్ గెలుచుకుంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన సైనా ఫైనల్స్లో కరోలినా మారిన్తో తలపడింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో మారిన్ 10-4తో ముందంజలో ఉన్నప్పటికీ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ను సైనా గెలుచుకుంది. ఇండోనేషియా మాస్టర్స్ చేజిక్కించుకోవడం సైనాకిదే తొలిసారి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







