ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ విజేతగా సైనా
- January 27, 2019
ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీని తెలుగు తేజం సైనా నెహ్వాల్ గెలుచుకుంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన సైనా ఫైనల్స్లో కరోలినా మారిన్తో తలపడింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో మారిన్ 10-4తో ముందంజలో ఉన్నప్పటికీ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ను సైనా గెలుచుకుంది. ఇండోనేషియా మాస్టర్స్ చేజిక్కించుకోవడం సైనాకిదే తొలిసారి.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









