70వ భారత రిపబ్లిక్ వేడుకల్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 29, 2019మస్కట్: ఇండియన్ ఎంబసీ, 70వ భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్ని ఎంబసీ కార్యాలయంలో నిర్వహించింది. ఎంబసీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, జనవరి 26 ఉదయం 8.30 నిమిషాలకు ఎంబసీ పరిసరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. అల్ ఖువైర్లోని అల్ దోవాల్ అల్ అరేబియా స్ట్రీట్లోగల డిప్లమాటిక్ ఏరియాలో ఈ వేడుకల్ని నిర్వహించారు. ఒమన్లో భారత రాయబారి అయిన మను మహావర్, జాఈయ పతాకావిష్కరణ చేశారు. 450 మంది అతిథులకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ డాక్టర్ ఫైద్ బిన్ జాఫర్ బిన్ మొహమ్మద్ అల్ సజ్వాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒమన్లో స్థిరపడ్డ భారత కళాకారులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?