రేణిగుంట విమానాశ్రయం మూసివేత
- January 29, 2019
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయ రన్ వే స్వల్పంగా దెబ్బతినటంతో మంగళవారం సాయంత్రం నుంచి ఎయిర్ పోర్టును అధికారులు అత్యవసరంగా మూసి వేశారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో రన్ వే పై స్వల్పంగా పగుళ్ళు ఏర్పడటంతో ఎయిర్ పోర్టునుమూసి వేసి అత్యవసరంగా బాగు చేసారు. దీనివలన 7 విమానాల రాకపోకలలో ఆలస్యం ఏర్పడింది. విమాన రాకపోకలు నిలిపి వేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్