రేణిగుంట విమానాశ్రయం మూసివేత
- January 29, 2019తిరుపతి : రేణిగుంట విమానాశ్రయ రన్ వే స్వల్పంగా దెబ్బతినటంతో మంగళవారం సాయంత్రం నుంచి ఎయిర్ పోర్టును అధికారులు అత్యవసరంగా మూసి వేశారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో రన్ వే పై స్వల్పంగా పగుళ్ళు ఏర్పడటంతో ఎయిర్ పోర్టునుమూసి వేసి అత్యవసరంగా బాగు చేసారు. దీనివలన 7 విమానాల రాకపోకలలో ఆలస్యం ఏర్పడింది. విమాన రాకపోకలు నిలిపి వేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!