ఇరాక్ నుంచి హైదరాబాద్ చేరుకున్న గల్ఫ్ బాధితులు
- January 30, 2019
హైదరాబాద్:గల్ఫ్ బాధితులు ఇరాక్ నుంచి హైదరాబాద్కు క్షేమంగా చేరుకున్నారు. ఇరాక్ నుంచి 14 మంది గల్ఫ్ బాధితులు విమానంలో ఢిల్లికి వచ్చారు. అక్కడి నుంచి రైలులో బాధితులు కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత,పాట్కూరి బసంత్ రెడ్డి చొరవతో గల్ఫ్ బాధితులు క్షేమంగా తిరిగి వచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడి ఇరాక్లో చిక్కుకున్న నిజామాబాద్ వాసుల(గల్ఫ్ బాధితులు)ను స్వదేశానికి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. 14 మంది గల్ఫ్ బాధితులు ఐదు నెలల పాటు ఇరాక్లో ఒక గదిలో బందీగా ఉన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్