ఇరాక్ నుంచి హైదరాబాద్ చేరుకున్న గల్ఫ్ బాధితులు
- January 30, 2019హైదరాబాద్:గల్ఫ్ బాధితులు ఇరాక్ నుంచి హైదరాబాద్కు క్షేమంగా చేరుకున్నారు. ఇరాక్ నుంచి 14 మంది గల్ఫ్ బాధితులు విమానంలో ఢిల్లికి వచ్చారు. అక్కడి నుంచి రైలులో బాధితులు కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత,పాట్కూరి బసంత్ రెడ్డి చొరవతో గల్ఫ్ బాధితులు క్షేమంగా తిరిగి వచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడి ఇరాక్లో చిక్కుకున్న నిజామాబాద్ వాసుల(గల్ఫ్ బాధితులు)ను స్వదేశానికి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. 14 మంది గల్ఫ్ బాధితులు ఐదు నెలల పాటు ఇరాక్లో ఒక గదిలో బందీగా ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు