మహాత్మాగాంధీ వర్థంతికి ప్రముఖుల నివాళులు
- January 30, 2019
ఢిల్లీ:'జాతి పిత' మహాత్మాగాంధీ 71 వర్థంతి సందర్భంగా బుధవారం స్థానిక రాజ్ఘాట్లో ప్రముఖులు ఆయనకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కాగా, ఆయన వర్థంతిని ప్రభుత్వం 'అమరుల రోజు'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్తో పాటు కాంగ్రెస్అధ్యక్షుడు రాహుల్గాంధీలు ఆయనకు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







