మహాత్మాగాంధీ వర్థంతికి ప్రముఖుల నివాళులు
- January 30, 2019
ఢిల్లీ:'జాతి పిత' మహాత్మాగాంధీ 71 వర్థంతి సందర్భంగా బుధవారం స్థానిక రాజ్ఘాట్లో ప్రముఖులు ఆయనకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కాగా, ఆయన వర్థంతిని ప్రభుత్వం 'అమరుల రోజు'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్తో పాటు కాంగ్రెస్అధ్యక్షుడు రాహుల్గాంధీలు ఆయనకు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







