ప్లాస్టిక్ బ్యాగ్స్పై బహ్రెయిన్ సంచలన నిర్ణయం
- February 06, 2019
సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ టూరిజం సంయుక్తంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మినిస్టీరియల్ డెసిషన్ నేపథ్యంలో, ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం తగ్గించడంతోపాటు, వాటిని బయోడీగ్రేడబుల్గా తయారు చేయాలని యోచిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గడంతోపాటు, పర్యావరణానికి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మెరైన్ లైఫ్ అలాగే జంతువులకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. మానవాళికి ప్లాస్టిక్ వినియోగం కారణంగా తలెత్తుతున్న సమస్యలూ, ఈ నియంత్రణ నిర్ణయంతో తగ్గుతాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







