ఇమ్మోరల్ యాక్ట్స్: 19 మంది వలస మహిళల అరెస్ట్
- February 06, 2019
మస్కట్: పబ్లిక్ మొరాలిటీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను 19 మంది మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. అరెస్టయినవారంతా వలస మహిళలే. విలాయత్ సోఫార్లో వీరిని అరెస్ట్ చేశారు. నార్త్ బతినా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టయినవారిని ఆసియా జాతీయులుగా గుర్తించారు. అయితే ఏయే దేశాలకు చెందినవారిని అరెస్ట్ చేశారన్నదానిపై స్పష్టమయిన సమాచారం పోలీసులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







