వెదర్: 2 డిగ్రీల సెల్సియస్కి పడిపోయిన మినిమమ్ టెంపరేచర్
- February 08, 2019
రక్నాలో ఫిబ్రవరి 8న రాత్రి 12 గంటల సమయంలో 2.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. కొన్ని చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సముద్రం మీదుగా మేఘాలు ఏర్పడతాయి. కొన్ని ఇంటర్నల్ ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమయి వుంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా గాలుల తీవ్రత వుంటుంది. వీకెండ్లోనూ వాతావరణంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చు. మొత్తంగా ఈ వీకెండ్ వాతావరణం ఆహ్లాదకరంగా వుండొచ్చని ఎన్సిఎం పేర్కొంటోంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ కొంత మేర రఫ్గా కన్పిస్తుంది. అల్పపీడన వాతావరణ పరిస్థితుల కారణంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా వుండొచ్చు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







