కుళ్ళిన స్థితిలో భారతీయ వలసదారుడి మృతదేహం
- February 09, 2019
28 ఏళ్ళ భారతీయ వలసదారుడి మృతదేహాన్ని కుళ్ళిన స్థితిలో కనుగొన్నారు. షార్జాలోని అల్ ధయిద్ ప్రాంతంలో ఈ మృతదేహం దొరికింది. మృతదేహం వున్న పరిస్థితిని బట్టి, మృతుడు ఉరివేసుకుని చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, క్రమంగా అతని మృతదేహం కుళ్ళిపోతోందని చెప్పారు అధికారులు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. ఫింగర్ ప్రింట్స్ని పోలీసులు సేకరించారు. అతని సంబంధీకులకు ఇప్పటికే ఈ విషయమై సమాచారమిచ్చిన పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







