కుళ్ళిన స్థితిలో భారతీయ వలసదారుడి మృతదేహం
- February 09, 2019
28 ఏళ్ళ భారతీయ వలసదారుడి మృతదేహాన్ని కుళ్ళిన స్థితిలో కనుగొన్నారు. షార్జాలోని అల్ ధయిద్ ప్రాంతంలో ఈ మృతదేహం దొరికింది. మృతదేహం వున్న పరిస్థితిని బట్టి, మృతుడు ఉరివేసుకుని చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, క్రమంగా అతని మృతదేహం కుళ్ళిపోతోందని చెప్పారు అధికారులు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. ఫింగర్ ప్రింట్స్ని పోలీసులు సేకరించారు. అతని సంబంధీకులకు ఇప్పటికే ఈ విషయమై సమాచారమిచ్చిన పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







