90 మంది వలస కార్మికుల అరెస్ట్
- February 15, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం లేబర్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన 90 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విలాయత్ ఆఫ్ సీబ్లో నిర్వహించిన సోదాల్లో వీరిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన ద్వారా పేర్కొంది. విలాయత్ ఆఫ్ సీబ్లోని సదరన్ మావాలిహ్లో ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువుర్ని లేబర్ చట్ట ఉల్లంఘన కింద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







