సౌదీ మహిళల ప్రాపర్టీ లోన్స్కి అనుమతి
- February 15, 2019
జెడ్డా: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మహిళలకు ప్రాపర్టీ లోన్స్ లభించనున్నాయి. ఈ మేరకు ఆర్ఇడిఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. తద్వారా సొంత ఇళ్ళు కలిగిన సౌదీల సంఖ్యను 2020 నాటికి 60 శాతంకు పెంచడం, అలాగే 2030 నాటికి 70 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఇడిఎఫ్ తొలి బోర్డ్ మీటింగ్లో ఈ నిర్ణయానికి అనుమతి లభించింది. ప్రస్తుతం 62,841 మంది ఈ ప్రోగ్రామ్ ద్వారా లబ్దిదారులుగా వున్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







