సౌదీ మహిళల ప్రాపర్టీ లోన్స్కి అనుమతి
- February 15, 2019
జెడ్డా: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మహిళలకు ప్రాపర్టీ లోన్స్ లభించనున్నాయి. ఈ మేరకు ఆర్ఇడిఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. తద్వారా సొంత ఇళ్ళు కలిగిన సౌదీల సంఖ్యను 2020 నాటికి 60 శాతంకు పెంచడం, అలాగే 2030 నాటికి 70 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఇడిఎఫ్ తొలి బోర్డ్ మీటింగ్లో ఈ నిర్ణయానికి అనుమతి లభించింది. ప్రస్తుతం 62,841 మంది ఈ ప్రోగ్రామ్ ద్వారా లబ్దిదారులుగా వున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







