పాకిస్తాన్ కు భారీ షాక్ ఇవ్వనున్న భారత్
- February 18, 2019
పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది భారత్. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి.. పాకిస్తాన్లో ముజఫరాబాద్కు నడిచే బస్సు సర్వీసును రద్దు చేశారు. ఇప్పటికే దిగుమతి సుంకాలను భారీగా పెంచిన భారత్.. వాణిజ్య బంధాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి.
మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణ జరుగుతోంది. భారత తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే వాదనలు ప్రారంభించారు. పాకిస్తాన్వి అసంబద్ధ ఆరోపణలని ఏకిపారేశారు. వియన్నా ఒప్పందానికి తూట్లు పొడిచిందని.. జాదవ్ విషయంలో అమానవీయంగా ప్రవర్తించారని ICJ దృష్టికి తీసుకెళ్లారు సాల్వే. జాదవ్ అంశాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసుకునేందుకు పాక్ వాడుకుందని అన్నారు.ఈ నెల 21వరకు జాదవ్ కేసులో వాదనలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









