పాకిస్తాన్ కు భారీ షాక్ ఇవ్వనున్న భారత్
- February 18, 2019
పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది భారత్. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి.. పాకిస్తాన్లో ముజఫరాబాద్కు నడిచే బస్సు సర్వీసును రద్దు చేశారు. ఇప్పటికే దిగుమతి సుంకాలను భారీగా పెంచిన భారత్.. వాణిజ్య బంధాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి.
మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణ జరుగుతోంది. భారత తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే వాదనలు ప్రారంభించారు. పాకిస్తాన్వి అసంబద్ధ ఆరోపణలని ఏకిపారేశారు. వియన్నా ఒప్పందానికి తూట్లు పొడిచిందని.. జాదవ్ విషయంలో అమానవీయంగా ప్రవర్తించారని ICJ దృష్టికి తీసుకెళ్లారు సాల్వే. జాదవ్ అంశాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసుకునేందుకు పాక్ వాడుకుందని అన్నారు.ఈ నెల 21వరకు జాదవ్ కేసులో వాదనలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







