850 మంది భారత ఖైదీల విడుదలకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు
- February 21, 2019భారతదేశంలో పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అందులో సౌదీ జైళ్ళలో మగ్గుతోన్న భారత ఖైదీలను విడుదల చేయడం ఒకటి కాగా, మరొకటి భారత యాత్రీకులకు హజ్ కోటా పెంచడం. ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్, 850 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. హజ్ కోటాను 200,000కు పెంచుతూ క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారని, ప్రధాని నరేంద్రమోడీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు రవీష్ కుమార్.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం