ఏపీ:రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు..
- February 21, 2019ఏపీ రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. గత ఏడాది 1000 పంచాయితీ కార్యదర్శి పోస్టులు, 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని ఆర్థిక శాఖ ఆమోదించింది.
పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, ఇంజనీరింగ్, మెడికల్ చదివిన విద్యార్థులు ఇంగ్లీషులోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..