అరేబియన్ సముద్రంలో భూకంపం
- February 21, 2019
మస్కట్: 4.5 తీవ్రతతో అరేబియన్ సీలో భూకంపం సంభవించింది. సలాలా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించే అవకాశం లేదని నిపుణులు పేర్కొన్నారు. సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలో భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకానం, సుల్తానేట్ టైమ్ 4.33 (సాయంత్రం) సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







