అరేబియన్ సముద్రంలో భూకంపం
- February 21, 2019
మస్కట్: 4.5 తీవ్రతతో అరేబియన్ సీలో భూకంపం సంభవించింది. సలాలా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించే అవకాశం లేదని నిపుణులు పేర్కొన్నారు. సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలో భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకానం, సుల్తానేట్ టైమ్ 4.33 (సాయంత్రం) సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









