అరేబియన్ సముద్రంలో భూకంపం
- February 21, 2019
మస్కట్: 4.5 తీవ్రతతో అరేబియన్ సీలో భూకంపం సంభవించింది. సలాలా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించే అవకాశం లేదని నిపుణులు పేర్కొన్నారు. సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలో భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకానం, సుల్తానేట్ టైమ్ 4.33 (సాయంత్రం) సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







