సౌదీ ప్రిన్సెస్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- February 23, 2019
ప్రిన్సెస్ అధ్వా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ ఫైసల్ అల్ సౌద్ మృతిని సౌదీ రాయల్ కోర్ట్ ప్రకటించింది. ఫ్యునరల్ ప్రార్థనలు రియాద్లో శుక్రవారం జరిగాయి. వాటికి కొనసాగింపుగా ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు రాయల్ కోర్ట్ వెల్లడించిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







