సౌదీ ప్రిన్సెస్‌ మృతిని ప్రకటించిన రాయల్‌ కోర్ట్‌

- February 23, 2019 , by Maagulf
సౌదీ ప్రిన్సెస్‌ మృతిని ప్రకటించిన రాయల్‌ కోర్ట్‌

ప్రిన్సెస్‌ అధ్వా బింట్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సౌద్‌ బిన్‌ ఫైసల్‌ అల్‌ సౌద్‌ మృతిని సౌదీ రాయల్‌ కోర్ట్‌ ప్రకటించింది. ఫ్యునరల్‌ ప్రార్థనలు రియాద్‌లో శుక్రవారం జరిగాయి. వాటికి కొనసాగింపుగా ఇమామ్‌ టుర్కి బిన్‌ అబ్దుల్లా మాస్క్‌లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు రాయల్‌ కోర్ట్‌ వెల్లడించిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com