సౌదీ ప్రిన్సెస్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- February 23, 2019
ప్రిన్సెస్ అధ్వా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ ఫైసల్ అల్ సౌద్ మృతిని సౌదీ రాయల్ కోర్ట్ ప్రకటించింది. ఫ్యునరల్ ప్రార్థనలు రియాద్లో శుక్రవారం జరిగాయి. వాటికి కొనసాగింపుగా ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు రాయల్ కోర్ట్ వెల్లడించిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







