మహాశివరాత్రి: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
- March 04, 2019
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు చివరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 49 రోజులపాటు జరిగిన కుంభమేళా ఈ రోజుతో పూర్తికానుంది. శివరాత్రినాడు కుంభమేళాలో 80 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనావేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కుంభమేళాలో భద్రతను మరింతగా పెంచారు. జనవరి 15న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకూ మొత్తం 22 కోట్ల మంది స్నానమాచరించారు. కుంభమేళా పర్యవేక్షణాధికారి విజయ్ కిరణ్ మాట్లాడుతూ మేళాలో చివరి రోజున పుణ్య స్నానాలకు అధికసంఖ్యలో భక్తులు రానున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!









