మహాశివరాత్రి: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
- March 04, 2019
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు చివరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 49 రోజులపాటు జరిగిన కుంభమేళా ఈ రోజుతో పూర్తికానుంది. శివరాత్రినాడు కుంభమేళాలో 80 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనావేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కుంభమేళాలో భద్రతను మరింతగా పెంచారు. జనవరి 15న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకూ మొత్తం 22 కోట్ల మంది స్నానమాచరించారు. కుంభమేళా పర్యవేక్షణాధికారి విజయ్ కిరణ్ మాట్లాడుతూ మేళాలో చివరి రోజున పుణ్య స్నానాలకు అధికసంఖ్యలో భక్తులు రానున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









