12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- March 04, 2019
అబుదాబీ బిగ్ టికెట్ రాఫెల్ లో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు భారతదేశానికి చెందిన రాగీ జార్జ్. కేరళలోని అలప్పుజాకి చెందిన రాగీ జార్జ్, కువైట్లో నివసిస్తున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాఫెల్ ను నిర్వహించిన రిచార్డ్ ఈ విషయాన్ని చెప్పగానే, రాగీ జార్జ్ అస్సలేమాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోయారట. ఈ ఏడాది వరుసగా రెండు నెలల్లోనూ కేరళకు చెందినవారే మెగా ప్రైజ్ని గెలుస్తూ వస్తున్నారు. కాగా, తాను 12 ఏళ్ళ నుంచీ కువైట్లో నివసిస్తున్నాననీ, తన కుమార్తె 10వ గ్రేడ్ చదువుతోందనీ, మరో ఏడాది రెండేళ్ళలో ఇండియాకి వెళదామనుకున్నామనీ జార్జ్ చెప్పారు. ఓ ప్రైవేటు సంస్థలో పర్చేజ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్గా జార్జ్ విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









