12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- March 04, 2019
అబుదాబీ బిగ్ టికెట్ రాఫెల్ లో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు భారతదేశానికి చెందిన రాగీ జార్జ్. కేరళలోని అలప్పుజాకి చెందిన రాగీ జార్జ్, కువైట్లో నివసిస్తున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాఫెల్ ను నిర్వహించిన రిచార్డ్ ఈ విషయాన్ని చెప్పగానే, రాగీ జార్జ్ అస్సలేమాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోయారట. ఈ ఏడాది వరుసగా రెండు నెలల్లోనూ కేరళకు చెందినవారే మెగా ప్రైజ్ని గెలుస్తూ వస్తున్నారు. కాగా, తాను 12 ఏళ్ళ నుంచీ కువైట్లో నివసిస్తున్నాననీ, తన కుమార్తె 10వ గ్రేడ్ చదువుతోందనీ, మరో ఏడాది రెండేళ్ళలో ఇండియాకి వెళదామనుకున్నామనీ జార్జ్ చెప్పారు. ఓ ప్రైవేటు సంస్థలో పర్చేజ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్గా జార్జ్ విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







