గర్ల్ఫ్రెండ్ ఆత్మహత్య కేసులో వ్యక్తికి జైలు శిక్ష కుదింపు
- March 07, 2019
వలసదారుడొకరికి ఇప్పటికే ఖరారు చేసిన ఐదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం మూడేళ్ళకు కుదించింది. గర్ల్ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇరానియన్ వ్యక్తి ఒకరు, తన గర్ల్ఫ్రెండ్తో రిలేషన్కి కటీఫ్ చెప్పడంతో, ఆమె ఆ బాధను తట్టుకోలేక ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తీసుకుని ప్రాణాలు కోల్పోయింది. కాగా, డ్రగ్స్ సేవించిన కేసులో మరో ఆరు నెలలు నిందితుడికి జైలు శిక్ష కొనసాగుతుంది. గత ఏడాది రమదాన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతిని కనుగొన్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. శిక్షా కాలం ముగిశాక నిందితుడ్ని డిపోర్టేషన్ చేస్తారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









