గర్ల్ఫ్రెండ్ ఆత్మహత్య కేసులో వ్యక్తికి జైలు శిక్ష కుదింపు
- March 07, 2019
వలసదారుడొకరికి ఇప్పటికే ఖరారు చేసిన ఐదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం మూడేళ్ళకు కుదించింది. గర్ల్ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇరానియన్ వ్యక్తి ఒకరు, తన గర్ల్ఫ్రెండ్తో రిలేషన్కి కటీఫ్ చెప్పడంతో, ఆమె ఆ బాధను తట్టుకోలేక ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తీసుకుని ప్రాణాలు కోల్పోయింది. కాగా, డ్రగ్స్ సేవించిన కేసులో మరో ఆరు నెలలు నిందితుడికి జైలు శిక్ష కొనసాగుతుంది. గత ఏడాది రమదాన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతిని కనుగొన్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. శిక్షా కాలం ముగిశాక నిందితుడ్ని డిపోర్టేషన్ చేస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







