గర్ల్ఫ్రెండ్ ఆత్మహత్య కేసులో వ్యక్తికి జైలు శిక్ష కుదింపు
- March 07, 2019వలసదారుడొకరికి ఇప్పటికే ఖరారు చేసిన ఐదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం మూడేళ్ళకు కుదించింది. గర్ల్ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇరానియన్ వ్యక్తి ఒకరు, తన గర్ల్ఫ్రెండ్తో రిలేషన్కి కటీఫ్ చెప్పడంతో, ఆమె ఆ బాధను తట్టుకోలేక ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తీసుకుని ప్రాణాలు కోల్పోయింది. కాగా, డ్రగ్స్ సేవించిన కేసులో మరో ఆరు నెలలు నిందితుడికి జైలు శిక్ష కొనసాగుతుంది. గత ఏడాది రమదాన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతిని కనుగొన్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. శిక్షా కాలం ముగిశాక నిందితుడ్ని డిపోర్టేషన్ చేస్తారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం