సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- December 29, 2015
అమరావతి టౌన్షిప్లో సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.180 కోట్లతో 6 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో సచివాలయం నిర్మించాలని సీఆర్డీఏను ఆదేశించింది. ఇందులో రూ.90 కోట్లు ప్రభుత్వ వడ్డీ లేని రుణం, రూ.90 కోట్లు హడ్కో రుణంగా ప్రభుత్వం పేర్కొంది. జూన్ 30 లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







