ఖతర్ లో ఘనంగా ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలు
- March 13, 2019ఖతర్:నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, TRS NRI అడ్వైసర్, కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా TRS ఖతర్ ఆధ్వర్యం లొ దోహా లొ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
TRS ఖతర్ అధ్యక్షులు శ్రీధర్ అబ్బగౌని కేక్ కట్ చేసి కవిత కి శుబాకాంక్షలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని ,జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పడకంటి , కోశాధికారి ప్రమొద్ కెథే, ఇండస్ట్రియల్ ఏరియా ఇంచార్జి శంకర్ సుందరగిరి ,యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట,ఉపాధ్యకశుడు విష్ణు వర్ధన్ రెడ్డి ,TRS సీనియర్ నాయకులు మధు మ్యాక, మొహమ్మద్ హుమయున్,శంకరచారి బొప్పరపు,రాజి రెడ్డి సరసం, తేజా కుంభొజి, మహేశ్ వంగల మరియు తెలంగాణ జాగృతి నాయకులు శశాంక్ అల్లకొండ , శేఖర్ చిలువెరి,యెల్లయ్య తాళ్లపెళ్లి ,శ్రీకాంత్ కొమ్ముల ఇతరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఉపాధ్యక్షుడు బందారపు శోభన్ గౌడ్ మాట్లాడుతూ దేశ్ కా నేత, ప్రియతమ ముఖ్యమంత్రి మరియు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో TRS 17లో16 స్థానాలు కైవసం చేసుకుంటుందని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కవిత గారికి దేశంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందని, దేశ రాజకీయాల్లో TRS కీలక భూమిక నిర్వహించబొతుఉందని తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్