ఇండియన్ స్కూల్ స్టూడెంట్ మృతి
- March 19, 2019
మస్కట్: ఇండియన్ స్కూల్కి చెందిన విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. ఇండియన్ స్కూల్ ఘుబ్రాలో గ్రేడ్ వన్ విద్యనభ్యసిస్తోన్న విద్యార్థి మృతి చెందడం పట్ల స్కూల్ యాజమాన్యం సంతపాం వ్యక్తం చేసింది. గత నెలలో ఇండియన్ స్కూల్ మస్కట్ ప్రాంగణంలో 11వ క్లాస్ విద్యార్థి మృతి చెందిన సంగతి తెల్సిందే. ఫిబ్రవరిలోనే మాబెలాలోని ఇండియన్ స్కూల్లో ఓ విద్యార్థి హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృత్యువాత పడ్డారు. కాగా, ఘబ్రా ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









