ట్రాఫిక్ యాక్సిడెంట్స్: 3 నెలల్లో 70 మంది మృతి
- March 23, 2019
కువైట్: మూడు నెలల్లో 70 మంది కువైటీలు, అలాగే వలసదారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి. మృతి చెందిన 70 మందిలో వలసదారులు, పౌరులు వున్నారు. ఎక్కువగా యువత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఏడాది మొదటి రోజు నుంచి మార్చి 20 వరకు లెక్కల్లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







