ట్రాఫిక్ యాక్సిడెంట్స్: 3 నెలల్లో 70 మంది మృతి
- March 23, 2019
కువైట్: మూడు నెలల్లో 70 మంది కువైటీలు, అలాగే వలసదారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి. మృతి చెందిన 70 మందిలో వలసదారులు, పౌరులు వున్నారు. ఎక్కువగా యువత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఏడాది మొదటి రోజు నుంచి మార్చి 20 వరకు లెక్కల్లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..