రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కి పోటెత్తిన సందర్శకులు
- March 23, 2019
రియాద్లో జరుగుతున్న అంతర్జాతీయ బుక్ ఫెయిర్కి ఈ వీకెండ్లో సందర్శకులు పోటెత్తారు. చిన్న పిల్లలు, పెద్దలు ఈ ఫెస్టివల్లో భాగం పంచుకున్నారు. మార్చి 13 నుంచి మార్చి 23 వరకు రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూపర్ వైజర్ సుల్తాన్ అల్ తుబైతి మాట్లాడుతూ, ఈవెంట్ చాలా పెద్ద సక్సస్ అయ్యిందనీ, పెద్ద సంఖ్యలో పుస్తకాలతోపాటు, వర్క్ షాప్స్ నిర్వహణ, ప్లేస్, సౌదీ ఫిలింస్ ఇతర కల్చరల్ ఈవెంట్స్ సందర్శకుల్ని ఆకట్టుకున్నాయని తెలిపారు. 200కి పైగా ఈవెంట్స్ నిర్వహించారు. వీటిని కింగ్ అబ్దుల్ అజీస్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ నిర్వహించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







