సిటిజన్ కిడ్నాప్: ముగ్గురు వలస మహిళల అరెస్ట్
- March 25, 2019
మస్కట్: ఒమన్ సిటిజన్ని కిడ్నాప్ చేసి, బంధించిన నేరంలో ముగ్గురు ఆఫ్రికన్ మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. టూరిస్ట్ వీసాపై సుల్తానేట్లోకి నిందితులైన ఆఫ్రికా మహిళలు ప్రవేశించినట్లు చెప్పారు అధికారులు. తామున్న చోటికి ఒమన్ సిటిజన్ని రప్పించి, బలవంతంగా ప్రాస్టిట్యూషన్లోకి దింపారనీ, ఎక్స్టార్షన్కి పాల్పడ్డారని అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. సిటిజన్, బాధితులనుంచి తప్పించుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితులు సోషల్ మీడియా వేదికగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







