విదేశం లో అరుదైన గౌరవం పొందిన టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం
- March 26, 2019

గల్ఫ్ దేశం ( యూఏఈ ) అబుదాబి లో (బ్యాప్స్ అద్వర్యం లో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ ( ఫౌండేషన్ సెర్మనీ ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది .. ప్రపంచం నలుమూలలనుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మంది కి ఆహ్వానం అందింది . అందులో ఆంధ్ర ప్రదేశ్ నుండి టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం కు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి .. లక్ష్మి కాంతం విజయవాడ కలెక్టర్ గా అనేక సంక్షేమ కార్యక్రమాల ఫలాలను పేదలకు అందించడం లో ముందంజలో ఉన్నారు. భారతదేశం నుండి అతి కొద్దిమంది కి ఈ ఆహ్వానం అందింది.
లక్ష్మీకాంతం కి అరుదైన అవకాశం రావడం అభినందనీయం అని యూఏఈ లో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసి కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







