వెదర్ అలర్ట్: డస్టీ వెదర్తో అప్రమత్తం
- March 26, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, యూఏఈ వాసులకు డస్టీ వెదర్ కండిషన్స్పై అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విజిబిలిటీ చాలా పూర్గా వుంటుందనీ, అది 2000 మీటర్లకు పడిపోయిందని ఎన్సిఎం స్పష్టం చేసింది. వాహనదారులు తమ వాహనాలు నడిపే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ - ఇ311 వద్ద ఓ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. తీర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుందని కూడా ఎన్సిఎం వెల్లడించింది. బుధవారం కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతం కాగా, పలు చోట్ల ఇంకాస్త ఎక్కువగా మేఘాలు అలముకున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







