వెదర్ అలర్ట్: డస్టీ వెదర్తో అప్రమత్తం
- March 26, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, యూఏఈ వాసులకు డస్టీ వెదర్ కండిషన్స్పై అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విజిబిలిటీ చాలా పూర్గా వుంటుందనీ, అది 2000 మీటర్లకు పడిపోయిందని ఎన్సిఎం స్పష్టం చేసింది. వాహనదారులు తమ వాహనాలు నడిపే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ - ఇ311 వద్ద ఓ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. తీర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుందని కూడా ఎన్సిఎం వెల్లడించింది. బుధవారం కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతం కాగా, పలు చోట్ల ఇంకాస్త ఎక్కువగా మేఘాలు అలముకున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









