జెల్లీ ఫిష్పై బీచ్ వార్నింగ్
- March 27, 2019
రస్ అల్ ఖైమా బీచ్ గోయర్స్కి బీచ్ వార్నింగ్ జారీ చేశారు. తీరంలో జెల్లీ ఫిష్లు ఎక్కువగా సంచరిస్తున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇంకో వైపు జెల్లీఫిష్లు తమ ఫిషింగ్ నెట్స్ని బ్లాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కొక్కటిగా వాటిని తొలగించడం కష్టమవుతోందని వారు అంటున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జెల్లీ ఫిష్లు ఎక్కువగా కన్పిస్తుంటాయి. జెల్లీఫిష్ వార్మ్ బీచెస్ వైపు వస్తుంటాయనీ, పెద్ద మొత్తంలో వుంటాయనీ, షామ్ నుంచి అల్ జజిరా బీచ్ వరకు ఇవి వుంటాయని రస్ అల్ ఖైమాకి చెందిన అబ్దుల్లా హాసన్ అనే ఫిషర్ మెన్ చెప్పారు. జెల్లీ ఫిష్లలో వుండే ఓ లైట్ని చూసి చేపలు భయపడ్తాయని, ఆ కారణంగా ఫిషర్మెన్కి చాలా నష్టం వాటిల్లుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







