జెల్లీ ఫిష్పై బీచ్ వార్నింగ్
- March 27, 2019
రస్ అల్ ఖైమా బీచ్ గోయర్స్కి బీచ్ వార్నింగ్ జారీ చేశారు. తీరంలో జెల్లీ ఫిష్లు ఎక్కువగా సంచరిస్తున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇంకో వైపు జెల్లీఫిష్లు తమ ఫిషింగ్ నెట్స్ని బ్లాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కొక్కటిగా వాటిని తొలగించడం కష్టమవుతోందని వారు అంటున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జెల్లీ ఫిష్లు ఎక్కువగా కన్పిస్తుంటాయి. జెల్లీఫిష్ వార్మ్ బీచెస్ వైపు వస్తుంటాయనీ, పెద్ద మొత్తంలో వుంటాయనీ, షామ్ నుంచి అల్ జజిరా బీచ్ వరకు ఇవి వుంటాయని రస్ అల్ ఖైమాకి చెందిన అబ్దుల్లా హాసన్ అనే ఫిషర్ మెన్ చెప్పారు. జెల్లీ ఫిష్లలో వుండే ఓ లైట్ని చూసి చేపలు భయపడ్తాయని, ఆ కారణంగా ఫిషర్మెన్కి చాలా నష్టం వాటిల్లుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









