జెల్లీ ఫిష్పై బీచ్ వార్నింగ్
- March 27, 2019
రస్ అల్ ఖైమా బీచ్ గోయర్స్కి బీచ్ వార్నింగ్ జారీ చేశారు. తీరంలో జెల్లీ ఫిష్లు ఎక్కువగా సంచరిస్తున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇంకో వైపు జెల్లీఫిష్లు తమ ఫిషింగ్ నెట్స్ని బ్లాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కొక్కటిగా వాటిని తొలగించడం కష్టమవుతోందని వారు అంటున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జెల్లీ ఫిష్లు ఎక్కువగా కన్పిస్తుంటాయి. జెల్లీఫిష్ వార్మ్ బీచెస్ వైపు వస్తుంటాయనీ, పెద్ద మొత్తంలో వుంటాయనీ, షామ్ నుంచి అల్ జజిరా బీచ్ వరకు ఇవి వుంటాయని రస్ అల్ ఖైమాకి చెందిన అబ్దుల్లా హాసన్ అనే ఫిషర్ మెన్ చెప్పారు. జెల్లీ ఫిష్లలో వుండే ఓ లైట్ని చూసి చేపలు భయపడ్తాయని, ఆ కారణంగా ఫిషర్మెన్కి చాలా నష్టం వాటిల్లుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







