టూరిజం సెక్టార్లో 25000 మందికి శిక్షణ
- March 27, 2019
రియాద్: టూరిజం సెక్టార్లో పెద్దయెత్తున మహిళలకు అవకాశాలు కల్పించబోతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ టూరిజం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ నాజర్ అల్ నష్మి మాట్లాడుతూ 9,000 మంది మహిళలు తమ శిక్షణ ద్వారా ఈ రంగంలో మేలు పొందుతున్నారని చెప్పారు. 2020 నాటికి మొత్తం 25,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీరిలో 1,400 మంది టూర్ గైడ్స్ కూడా వుంటారు. టూరిజం రంగంలో మహిళల సంఖ్య సుమారు 22 శాతంగా వుందని ఆయన వివరించారు. సౌదీ జాతీయుల స్కిల్స్ని డెవలప్ చేయడం ద్వారా స్థానికంగా ఎంప్లాయ్మెంట్ వారికి దొరుకుతుందని అంటున్నారాయన.
తాజా వార్తలు
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ