టూరిజం సెక్టార్లో 25000 మందికి శిక్షణ
- March 27, 2019
రియాద్: టూరిజం సెక్టార్లో పెద్దయెత్తున మహిళలకు అవకాశాలు కల్పించబోతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ టూరిజం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ నాజర్ అల్ నష్మి మాట్లాడుతూ 9,000 మంది మహిళలు తమ శిక్షణ ద్వారా ఈ రంగంలో మేలు పొందుతున్నారని చెప్పారు. 2020 నాటికి మొత్తం 25,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీరిలో 1,400 మంది టూర్ గైడ్స్ కూడా వుంటారు. టూరిజం రంగంలో మహిళల సంఖ్య సుమారు 22 శాతంగా వుందని ఆయన వివరించారు. సౌదీ జాతీయుల స్కిల్స్ని డెవలప్ చేయడం ద్వారా స్థానికంగా ఎంప్లాయ్మెంట్ వారికి దొరుకుతుందని అంటున్నారాయన.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









