టూరిజం సెక్టార్లో 25000 మందికి శిక్షణ
- March 27, 2019
రియాద్: టూరిజం సెక్టార్లో పెద్దయెత్తున మహిళలకు అవకాశాలు కల్పించబోతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ టూరిజం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ నాజర్ అల్ నష్మి మాట్లాడుతూ 9,000 మంది మహిళలు తమ శిక్షణ ద్వారా ఈ రంగంలో మేలు పొందుతున్నారని చెప్పారు. 2020 నాటికి మొత్తం 25,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీరిలో 1,400 మంది టూర్ గైడ్స్ కూడా వుంటారు. టూరిజం రంగంలో మహిళల సంఖ్య సుమారు 22 శాతంగా వుందని ఆయన వివరించారు. సౌదీ జాతీయుల స్కిల్స్ని డెవలప్ చేయడం ద్వారా స్థానికంగా ఎంప్లాయ్మెంట్ వారికి దొరుకుతుందని అంటున్నారాయన.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







